ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలోనే ఎందుకో?

ABN, First Publish Date - 2020-02-22T08:30:12+05:30

కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ, సీఏఏ అమలుకు సిద్ధం కాగా దేశంలో ఎక్కడాలేని విధంగా కర్ణాటకలోనే పాకిస్థాన్‌ జిందాబాద్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ‘పాక్‌ జిందాబాద్‌’ నినాదాలు

బెంగళూరు, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ, సీఏఏ అమలుకు సిద్ధం కాగా దేశంలో ఎక్కడాలేని విధంగా కర్ణాటకలోనే పాకిస్థాన్‌ జిందాబాద్‌... అనే నినాదాలు నిత్యకృత్యమయ్యాయి. దీంతో యడ్డీ సర్కారు ఇలాంటి వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. కాగా పాక్‌ అనుకూల నినాదాలు చేసిన అమూల్య చర్యను ఆమె తండ్రి తీవ్రంగా ఖండించారు. తన కుమార్తె చేసిన తప్పు క్షమించరానిదని, ఆమెను చట్టప్రకారం శిక్షించాలని కోరారు. సీఎం యడియూరప్ప స్పందిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే అమూల్య వ్యాఖ్యల వెనుక ఉద్దేశమన్నారు. 

Updated Date - 2020-02-22T08:30:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising