ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో ఏప్రిల్ 1వరకు లాక్‌డౌన్

ABN, First Publish Date - 2020-03-24T11:52:24+05:30

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం ఉత్తర్వులు

బెంగళూరు (కర్ణాటక): కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అర్దరాత్రి నుంచి ఏప్రిల్ 1వతేదీ వరకు రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం యెడియూరప్ప ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు లాక్‌డౌన్ ను పాటించి సహకరించాలని సీఎం కోరారు. అంతకు ముందు సీఎం కర్ణాటక రాష్ట్రంలో పబ్లిక్, ప్రైవేటు రవాణాతోపాటు ఒలా, ఉబర్, ట్యాక్సీ , ఆటోరిక్షాలు తిరగకుండా ఆంక్షలు జారీ చేశారు. కర్ణాటకలో 33 మందికి కరోనా వైరస్ సోకడంతోపాటు ఒకరు మరణించిన నేపథ్యంలో కర్ణాటక సర్కారు ఈ వైరస్ వ్యాప్తిచెందకుండా ముందస్తు జాగ్రత్తగా లాక్‌డౌన్ ప్రకటించింది. 

Updated Date - 2020-03-24T11:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising