ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాన్పూర్ లో కలకలం: కూరగాయలు విక్రయించిన 15 మంది కరోనా రోగులు

ABN, First Publish Date - 2020-04-21T18:37:52+05:30

యూపీలోని కాన్పూర్‌లోగల అన్వర్‌గంజ్ లో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరంతా కూరగాయల వ్యాపారం చేస్తుంటారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాన్పూర్: యూపీలోని కాన్పూర్‌లోగల అన్వర్‌గంజ్ లో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  వీరంతా కూరగాయల వ్యాపారం చేస్తుంటారని తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే ఆరోగ్య శాఖ అధికారులు వణికిపోయారు. ఇది ఎక్కడికి దారితీస్తుందోనని భయపడుతున్నారు. ఇటువంటి  పరిస్థితిలో భారీగా  స్క్రీనింగ్ నిర్వహించాల్సి వస్తుందని భావిస్తున్నారు. తాజా కేసుల నేపథ్యంలో కూరగాయల దుకాణాలు మూసివేశారు. కాగా కాన్పూర్‌లో కరోనా వైరస్‌తో మరో వ్యక్తి మరణించాడు.

Updated Date - 2020-04-21T18:37:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising