ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో యూపీ మంత్రి కమలా వరుణ్ కన్నుమూత

ABN, First Publish Date - 2020-08-02T16:44:34+05:30

మంత్రి కమలా వరుణ్ (62) కరోనాతో ఆదివారం ఉదయం మృతి చెందారు. యోగి ఆదిత్యనాథ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : మంత్రి కమలా వరుణ్ (62) కరోనాతో ఆదివారం ఉదయం మృతి చెందారు. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో ఆమె సాంకేతిక విద్యా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కోవిడ్ లక్షణాలు వెలుగుచూడటంతో ఆమె జూలై 18 న ఓ ఆస్పత్రిలో చేరారు. ‘‘ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ పెరగడంతో ఒక్కసారిగా పరిస్థితి క్షీణించింది. వెంటిలేటర్లపై చికిత్స అందించాం. మా వైద్యులు ఆమెను కాపాడేందుకు శతధా ప్రయత్నించారు. కానీ... ఆదివారం ఆమె తుది శ్వాస విడిచారు’’ అని ఆస్పత్రి డైరెక్టర్ రాధా కృష్ణ వెల్లడించారు. 

Updated Date - 2020-08-02T16:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising