ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నేత కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు

ABN, First Publish Date - 2020-07-09T03:39:10+05:30

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో బీజేపీ నేత కుటుంబాన్ని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. బండిపోరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు వాసిం బరిని ఆయన తండ్రిని, సోదరుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో బీజేపీ నేత కుటుంబాన్ని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. బండిపోరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు వాసిం బరిని ఆయన తండ్రిని, సోదరుడిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. రాత్రి 9 గంటల సమయంలో ఘటన జరిగింది. వాస్తవానికి వాసిం కుటుంబానికి 8 మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తోంది. అయితే ఘటన జరిగిన సమయంలో ఎవ్వరూ లేకుండాపోయారని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. 

Updated Date - 2020-07-09T03:39:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising