ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నెగెటివ్ వచ్చిన మరుసటి రోజే మంత్రి మృతి!

ABN, First Publish Date - 2020-10-04T02:37:25+05:30

ఝార్ఖండ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి హజీ హుస్సేన్ అన్సారీ శనివారం నాడు ఆస్పత్రిలో మృతి చెందారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: ఝార్ఖండ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి హజీ హుస్సేన్ అన్సారీ శనివారం నాడు ఆస్పత్రిలో మృతి చెందారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం నాడు జరిపిన పరీక్షలో కరోనా నెగెటివ్ అన వచ్చింది. కరోనాను ఆయన జయించారు అనుకుంటుండగా..మరుసటి రోజు ఆయన మృతి చెందారు. కాగా.. మంత్రి మృతిపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ విచారం వ్యక్తం చేశారు. మంత్రి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘అన్సారీ ఓ మాస్ లీడర్. ఆయనో సింపుల్ వ్యక్తి’ అంటూ సీఎం విచారం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-10-04T02:37:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising