ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో మహిళ మృతి.. బంగారు ఆభరణాలు మాయం

ABN, First Publish Date - 2020-09-18T22:51:49+05:30

కరోనాతో మహిళ మృతి.. బంగారు ఆభరణాలు మాయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ యూపీ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ సహారాన్పూర్ జిల్లాలోని ఒక ఆస్పత్రిలో కరోనా వైరస్ వల్ల మరణించిన మహిళ మెడలో ఉన్న బంగారం ఆభరణాలు మాయమయ్యాయి. కరోనాతో మహిళ ఆస్పత్రిలో చేరే సమయంలో ఆమె ధరించిన బంగారు ఆభరణాలు తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఆస్పత్రి పోలీసులకు అప్పగించింది. మహిళ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించినప్పుడు ఆభరణాలు కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - 2020-09-18T22:51:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising