ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

115 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన జేడీయూ

ABN, First Publish Date - 2020-10-08T01:45:13+05:30

115 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన జేడీయూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 115 మంది అభ్యర్థుల జాబితాను జనతాదళ్ (యునైటెడ్) బుధవారం విడుదల చేసింది. పార్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్‌జేడీ మాజీ నాయకుడు చంద్రిక రాయ్‌కు టికెట్ ఇచ్చారు. మాధేపుర నుంచి నిఖిల్ మండల్, ఫుల్వారీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అరుణ్ మంజి పోటీ చేయనున్నారు. చెరియా బారియార్‌పూర్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కుమారి మంజు వర్మ పోటీ చేయనున్నారు.

Updated Date - 2020-10-08T01:45:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising