ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్‌కు భారత్‌ తీవ్ర హెచ్చరిక

ABN, First Publish Date - 2020-11-22T10:05:09+05:30

నగ్రోటా వద్ద జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘటనపై పాకిస్థాన్‌కు భారత్‌ తీవ్ర హెచ్చరిక చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, నవంబరు 21: నగ్రోటా వద్ద జైషే మొహమ్మద్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఘటనపై పాకిస్థాన్‌కు భారత్‌ తీవ్ర హెచ్చరిక చేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం తక్షణం ఆపాలని డిమాండ్‌ చేసింది. న్యూఢిల్లీలోని పాక్‌ హైకమిషన్‌ కార్యాలయ ప్రతినిధిని పిలిపించి తన వైఖరిని సూటిగా  తెలిపింది. పాక్‌ రేంజర్ల సాయంతో కశ్మీర్లోకి చొరబడ్డ జైష్‌ టెర్రరిస్టులు ఓ ట్రక్కులో వెళుతుండగా నగ్రోటా టోల్‌ ప్లాజా వద్ద గస్తీ దళాలు అడ్డగించి ఎన్‌కౌంటర్‌ చేశాయి. వారి వద్ద నుంచి భారీగా ఆయుఽధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. భారీ విధ్వంసానికి కుట్ర జరిగిందని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే.

Updated Date - 2020-11-22T10:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising