ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరువునష్టం కేసులో జైరాం రమేశ్‌ క్షమాపణ

ABN, First Publish Date - 2020-12-20T08:50:34+05:30

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబాల్‌ తనయుడు వివేక్‌ దోబాల్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ క్షమాపణలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేసు ఉపసంహరించుకున్న అజిత్‌ దోబాల్‌ తనయుడు


న్యూఢిల్లీ, డిసెంబరు 19: జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబాల్‌ తనయుడు వివేక్‌ దోబాల్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ క్షమాపణలు తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో ఒక మ్యాగజిన్‌లో  ప్రచురితమైన కథనం ఆధారంగా.. వివేక్‌తోపాటు ఆయన కుటుంబికులపై జైరాం తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో జైరాంపై వివేక్‌.. కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో.. క్షణికావేశంలో ఆరోపణలు చేశానని, ఒక కథనం ఆధారంగా నిజనిజాలు నిర్ధారించుకోకుండా నిందలు వేశానని కోర్టులో లిఖితపూర్వకంగా జైరాం క్షమాపణ కోరారు. కాంగ్రెస్‌ వెబ్‌సైటులో దీనికి సంబంధించి ఉన్న కథనాలను కూడా తొలగించాలని ఆ పార్టీకి తెలిపానని పేర్కొన్నారు. దీంతో కేసును వివేక్‌ ఉపసంహరించుకున్నారు. 

Updated Date - 2020-12-20T08:50:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising