ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూరీ వాసులకు జగన్నాథుడి దర్శనం

ABN, First Publish Date - 2020-12-27T09:55:36+05:30

పూరీ వాసులకు జగన్నాథుడి దర్శనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూరీ, డిసెంబరు 26: పూరీ జగన్నాథుడిని దర్శించుకునేందుకు స్థానిక భక్తులకు ఆలయ నిర్వహణ కమిటీ అవకాశం కల్పించింది. స్థానిక భక్తుల కోసం ఆలయాన్ని శనివారం పునఃప్రారంభించింది. కొవిడ్‌ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ భక్తులకు ఆలయంలో ప్రవేశం కల్పించింది. కాగా ఆలయ పూజారులు, సేవకుల కోసం ఈనెల 23న ఆలయాన్ని పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే జాజ్‌పూర్‌లో విరాజ్‌ దేవి ఆలయాన్ని కూడా ఈనెల 29న పునఃప్రారంభించనున్నారు. జిల్లాలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో విరాజ్‌ దేవి ఆలయాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించామని జిల్లా కలెక్టర్‌ చక్రవర్తి సింగ్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-27T09:55:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising