ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రస్ట్ పత్రికలో ప్రధాని మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లు

ABN, First Publish Date - 2020-08-03T18:29:52+05:30

ఆగస్టు 5 న జరగబోయే అమోధ్య భూమిపూజ నిమిత్తమై ట్రస్ట్ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం అధికారికంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : ఆగస్టు 5 న జరగబోయే అమోధ్య భూమిపూజ నిమిత్తమై తయారు చేసిన ఆహ్వాన పత్రికలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరో ముగ్గురి పేర్లున్నాయి. అందులో మొట్ట మొదటి పేరు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ తర్వాత విశిష్ట అతిథి హోదాలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్‌రావు భాగవత్ పేరుంది. ఆ తర్వాత గవర్నర్ ఆనందీబేన్ పటేల్ పేరు, సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు ఉంది. ఈ పేర్ల తర్వాత ముహూర్తాన్ని పేర్కొన్నారు. ఈ వివరణ అంతా పూర్తైన తర్వాత చివరగా ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ నృత్య గోపాల్ దాస్ పేరును పేర్కొన్నారు.




Updated Date - 2020-08-03T18:29:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising