ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇప్పటికే ఉగ్రవాదులు ఢిల్లీకి చేరిపోయారు: నిఘావర్గాల హెచ్చరిక

ABN, First Publish Date - 2020-06-22T18:24:12+05:30

ఢిల్లీ: ఢిల్లీలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఢిల్లీలో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. నలుగురు, ఐదుగురు ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ నుంచి ట్రక్‌లో ఢిల్లీకి చేరుకున్నట్టు నిఘావర్గాల సమాచారం. మరికొందరు ఢిల్లీలో రావడానికి రోడ్డు మార్గంలో బస్సు, కారు లేదా ప్రైవేట్ వాహనాల్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని నిఘావర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీకి వచ్చే అన్ని ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 

 

Updated Date - 2020-06-22T18:24:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising