ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమికి బదులు మౌలిక సదుపాయాలు

ABN, First Publish Date - 2020-10-27T06:41:19+05:30

ప్రజా ప్రయోజనార్థం చేపట్టే పనుల కోసం రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు తీసుకుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రయోజనార్థం చేపట్టే పనుల కోసం రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు తీసుకుంటే.. ఇకపై దానికి సమానమైన విలువగల భూములే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ భూబదలాయింపులకు సంబంధించి కొత్త నిబంధనలను ఆమోదించింది.


వాటి ప్రకారం భూమి విలువకు సమానంగా రక్షణ శాఖకు మౌలిక సదుపాయాలను కల్పించవచ్చు. సదరు భూమి విలువను తమ శాఖలో కార్యాలయాలు, బ్యారక్‌లు, ఇతర అభివృద్ధి పనుల కోసం వెచ్చించవచ్చని రక్షణ శాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ వెల్లడించారు.  కాగా, కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో ఉండే రక్షణ శాఖ భూముల విలువను స్థానిక మిలటరీ అధికారి నేతృత్వంలోని కమిటీ నిర్ణయిస్తుంది.  


Updated Date - 2020-10-27T06:41:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising