ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వే ప్రయాణికులకు షాకింగ్ న్యూస్..!

ABN, First Publish Date - 2020-09-29T23:41:21+05:30

భారతీయ రైల్వే కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. యూజర్ ఛార్జీల పేరుతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. యూజర్ ఛార్జీల పేరుతో టికెట్ ధరలను పెంచాలని భావిస్తున్నట్లు తెలిసింది. త్వరలో ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. ఈ యూజర్ ఛార్జీల పేరుతో వచ్చిన సొమ్మును భారత్ లోని కొన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేటాయించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ యూజర్ ఛార్జీలు 10 రూపాయలు మొదలుకుని 35 రూపాయల వరకూ ఉండే అవకాశమున్నట్లు తెలిసింది. అయితే.. ఇలా యూజర్ ఛార్జీలను విధించాలని భారతీయ రైల్వే భావిస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. యూజర్ డెవలప్‌మెంట్ ఫీ(యూడీఎఫ్) పేరుతో ఈ ఛార్జీలను విధించనున్నట్లు తెలిసింది.

Updated Date - 2020-09-29T23:41:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising