కేంద్రం అహంతోనే ఆర్థిక పతనం
ABN, First Publish Date - 2020-06-16T07:07:30+05:30
అజ్ఞానం కన్నా అహంభావం ప్రమాదకరమైందని కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్లతో స్పష్టమైంది. అహంభావంతో సర్కారు తీసుకున్న నిర్ణయాల పర్యవసానాలను దేశ ప్రజలు అనుభవించాల్సి వస్తోంది...
అజ్ఞానం కన్నా అహంభావం ప్రమాదకరమైందని కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్లతో స్పష్టమైంది. అహంభావంతో సర్కారు తీసుకున్న నిర్ణయాల పర్యవసానాలను దేశ ప్రజలు అనుభవించాల్సి వస్తోంది. ఆర్థిక వ్యవస్థ పతనమవుతూ.. కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి.
- రాహుల్గాంధీ, కాంగ్రెస్ నేత
Updated Date - 2020-06-16T07:07:30+05:30 IST