ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత రాయబారికి పాక్‌ సమన్లు

ABN, First Publish Date - 2020-06-22T07:34:31+05:30

సరిహద్దుల వద్ద భారత ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుందని పాకిస్థాన్‌ ఆరోపించింది. పాక్‌లోని భారత రాయబారి గౌరవ్‌ అహ్లువాలియాకు సమన్లు పంపి, తమ కార్యాలయానికి పిలిపించుకుని డీజీ జాహిద్‌ హఫీజ్‌ నిరసన తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇండియన్‌ ఆర్మీ కాల్పులకు పాల్పడుతుందని ఆరోపణ


ఇస్లామాబాద్‌, జూన్‌ 21: సరిహద్దుల వద్ద భారత ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుందని పాకిస్థాన్‌ ఆరోపించింది. పాక్‌లోని భారత రాయబారి గౌరవ్‌ అహ్లువాలియాకు సమన్లు పంపి, తమ కార్యాలయానికి పిలిపించుకుని డీజీ జాహిద్‌ హఫీజ్‌ నిరసన తెలిపారు. ఈ నెల 20న హజీపిర్‌, బెదోరీ సెక్టార్ల ప్రాంతాల్లో భారత్‌ జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారని, ఇద్దరికి గాయాలయ్యాయని పాక్‌ చెప్పుకొచ్చింది. 


Updated Date - 2020-06-22T07:34:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising