ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నిట్‌ ఇండియా’గా ముందుకు సాగాలి: వెంకయ్య

ABN, First Publish Date - 2020-08-10T06:50:16+05:30

క్విట్‌ ఇండియా ఉద్యమం స్ఫూర్తిగా ‘నిట్‌ ఇండియా(ఐక్య భారత్‌)’ ఉద్యమం జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు నిచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమ 78వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఫేస్‌బుక్‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 9: క్విట్‌ ఇండియా ఉద్యమం స్ఫూర్తిగా ‘నిట్‌ ఇండియా(ఐక్య భారత్‌)’ ఉద్యమం జరగాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు నిచ్చారు. క్విట్‌ ఇండియా ఉద్యమ 78వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఫేస్‌బుక్‌లో ఈమేరకు ఓ పోస్టు చేశారు. విదేశీయులు ధ్వంసం చేసిన సోమ్‌నాథ్‌ ఆలయాన్ని పునర్నిర్మించేందుకు చాలాకాలం పట్టిందన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభించేందుకూ 500 ఏళ్లకుపైగా పట్టిందని తెలిపారు.

Updated Date - 2020-08-10T06:50:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising