ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాల్దీవులకు భారత్‌ రూ.1800 కోట్ల సాయం

ABN, First Publish Date - 2020-09-21T08:45:12+05:30

కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు మాల్దీవులకు భారత్‌ రూ.1800 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ మేరకు మాలెలోని భారత దౌత్య కార్యాలయం ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాలె, సెప్టెంబరు 20: కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు మాల్దీవులకు భారత్‌ రూ.1800 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ మేరకు మాలెలోని భారత దౌత్య కార్యాలయం ప్రకటించింది. కరోనాతో సంక్షోభం నుంచి బయట పడేందుకు సాయం అందించాలని అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్‌ సోలి భారత ప్రధాని మోదీకి చేసిన విజ్ఞప్తి మేరకు భారత్‌ ఈ సాయాన్ని అందించింది.


Updated Date - 2020-09-21T08:45:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising