ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ఆర్థిక ప్రగతికి కళ్లెం.. లేదంటే టాప్ 3లోకి భారత్: రాజ్‌నాథ్

ABN, First Publish Date - 2020-08-11T23:34:55+05:30

దేశంలో కరోనా మహమ్మారి లేకుంటే భారత ఆర్థిక వ్యవస్థ చాలా అభివృద్ధి చెందేదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి లేకుంటే భారత ఆర్థిక వ్యవస్థ చాలా అభివృద్ధి చెందేదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ మహమ్మారి లేకుంటే మరో ఏడు-ఎనిమిది సంవత్సరాల్లో ప్రపంచ టాప్‌ 3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచేదని చెప్పారు. మంచి ఊపుమీదున్న ఆర్థిక ప్రగతికి కరోనా కళ్లెం వేసిందని అభిప్రాయపడ్డారు. ‘కరోనాతో గొప్పగా పోరాటం చేస్తున్నాం. ఇలాగే ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టవచ్చని ఆశిస్తున్నాం’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.

Updated Date - 2020-08-11T23:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising