ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంగనా చట్టానికి అతీతురాలేమీ కాదు: బీజేపీ నేత ప్రవీణ్ ధారోకర్

ABN, First Publish Date - 2020-09-24T16:25:18+05:30

నటి కంగనా రనౌత్ డ్రగ్ ఎడిక్ట్ అయివుంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఆమెను కూడా విచారించాలని మహారాష్ట్ర బీజేపీ నేత ప్రవీణ్ ధారోకర్ వ్యాఖ్యానించారు. ఆయన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణె: నటి కంగనా రనౌత్ డ్రగ్ ఎడిక్ట్ అయివుంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఆమెను కూడా విచారించాలని మహారాష్ట్ర బీజేపీ నేత ప్రవీణ్ ధారోకర్ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కంగనా చట్టానికి అతీతురాలేమీ కాదని, ఆమె మాదకద్రవ్యాలకు బానిసయివుంటే ఎన్సీబీ ఆమెను కూడా విచారించాలన్నారు. మన దేశంలోని చట్టానికి అందరూ సమానమేనన్నారు. కాగా డ్రగ్ రాకెట్‌తో సంబంధం ఉన్న వారినందరినీ ప్రస్తుతం ఎన్సీబీ విచారిస్తోంది. ఈ కేసులో నటి రియా చక్రవర్తిని ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. 


Updated Date - 2020-09-24T16:25:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising