ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అనుమానాస్పద విత్తనాల’పై సమాచారం సేకరిస్తున్నాం: ఐసీఏఆర్‌

ABN, First Publish Date - 2020-08-11T08:01:08+05:30

అనుమానాస్పద విత్తన పార్శిళ్లపై అంతర్జాతీయ పరిశోధనా సంస్థల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) తెలిపింది. అమెరికా, ఇతర దేశాల్లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రైతుల ఇళ్లకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 10: అనుమానాస్పద విత్తన పార్శిళ్లపై అంతర్జాతీయ పరిశోధనా సంస్థల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) తెలిపింది. అమెరికా, ఇతర దేశాల్లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రైతుల ఇళ్లకు వస్తున్న విత్తన పార్శిళ్లపై ఆరా తీస్తున్నట్లు ఐసీఏఆర్‌ సోమవారం వెల్లడించింది. ‘‘ఇది చాలా తీవ్రమైన అంశం. విత్తనాలంటే వ్యవసాయం. అలాంటి విత్తనాల్లో వ్యాధికారక రసాయనాలు ఏమైనా ఉంటే మన ఆహార భద్రతకే పెనుముప్పుగా పరిణమిస్తాయి. కాబట్టి మనం వీటిపై తప్పనిసరిగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని ఐసీఏఆర్‌ డీజీ త్రిలోచన్‌ మహాపాత్ర చెప్పారు. ఇలాంటి విత్తన పార్శిళ్లపై అప్రమత్తంగా ఉండాలని గత వారమే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను హెచ్చరించిన విషయం తెలిసిందే 


Updated Date - 2020-08-11T08:01:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising