ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మసీదును నేను కూల్చాను

ABN, First Publish Date - 2020-10-01T08:47:04+05:30

బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాబ్రీ తీర్పు నేపథ్యంలో ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యలు వైరల్‌


భోపాల్‌, సెప్టెంబరు 30: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్‌కే అడ్వాణీ, జోషీ సహా 32 మందిని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ధోషులుగా తేల్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి. భోపాల్‌ ఎంపీ స్థానానికి పోటీ చేసిన ప్రజ్ఞాసింగ్‌ 2019, ఏప్రిల్‌ 21న ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘1992, డిసెంబరు 6న బాబ్రీ మసీదు కూల్చివేతలో నేను పాల్గొన్నాను. మసీదు గోపురంపైకి ఎక్కి ధ్వంసం చేశాను. దానికి నేను ఏ మాత్రం చింతించడం లేదు. పైగా గర్వపడుతున్నాను’’ అన్నారు. 

Updated Date - 2020-10-01T08:47:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising