ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందల మంది ఉగ్రవాదులు సిద్దంగా ఉన్నారు.. కాశ్మీర్‌లో హైఎలర్ట్

ABN, First Publish Date - 2020-07-11T22:00:56+05:30

భారత్‌లోకి చొరబడేందుకు వందలమంది సిద్దంగా ఉన్నారా..? భారత్‌లోకి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూడిల్లీ: భారత్‌లోకి చొరబడేందుకు వందలమంది సిద్దంగా ఉన్నారా..? భారత్‌లోకి చొరబడేందుకు వందలమంది సిద్దంగా ఉన్నారా..? కశ్మీర్ లోయలో అల్లకల్లోలం సృష్టించడమే వారి లక్షమా..? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి సైనిక వర్గాలు. దాదాపు 250-300 మంది ఉగ్రవాదులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు సిద్దంగా ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆర్మీ మేజర్ జనరల్ వీరేంద్ర వాత్స్ ఈ విషయాన్ని ధృవీకరించారు. పీఓకేలోని అనేక ఉగ్ర స్థావరాల్లో వీరంతా తల దాచుకున్నారని, ఏ సమయంలోనైనా దేశంలోకి చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తమకందిన సమాచారం మేరకు ఇప్పటికే ఉగ్రస్థావరాలన్నీ నిండిపోయాయని, వారివద్ద భారీ సంఖ్యలో ఆయుధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోందని వెల్లడించారు.

Updated Date - 2020-07-11T22:00:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising