ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిజోరంలో భూకంపం.. ఇళ్లు ధ్వంసం

ABN, First Publish Date - 2020-06-23T06:53:44+05:30

మిజోరంలో సోమవారం తెల్లవారుజామున 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. చం ఫాయీ జిల్లా జోఖావ్యర్‌ ప్రాం తంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐజ్వాల్‌/న్యూఢిల్లీ, జూన్‌ 22: మిజోరంలో సోమవారం తెల్లవారుజామున 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. చం ఫాయీ జిల్లా జోఖావ్యర్‌ ప్రాం తంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. ఐజ్వాల్‌తో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. చంఫాయీ జిల్లాలో పలు ఇళ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. రోడ్లపై పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రాణనష్టం సంభవించలేదని తెలిసింది.  


Updated Date - 2020-06-23T06:53:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising