ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేషెంట్ సొమ్ముతో పారిపోయిన ఆస్పత్రి అటెండెంట్!

ABN, First Publish Date - 2020-08-11T01:34:25+05:30

కంటి ఆపరేషన్ కోసం వచ్చిన ఓ పేషెంట్ సొమ్ము తీసుకొని పారిపోయాడో ఆస్పత్రి అటెండెంట్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కంటి ఆపరేషన్ కోసం వచ్చిన ఓ పేషెంట్ సొమ్ము తీసుకొని పారిపోయాడో ఆస్పత్రి అటెండెంట్. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రిలో జరిగింది.  జూలై నెలలో హాస్పిటల్‌కు వచ్చిన పేషెంట్.. బిల్లు కట్టాల్సిన రూ.60వేల సొమ్మును అటెండెంట్‌కు ఇచ్చి, మిగతా ప్రొసీజర్స్ కోసం వెళ్లాడు. అదే అదనుగా భావించిన సదరు అటెండెంట్ ఆ డబ్బు తీసుకొని పరారయ్యాడు. గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో ఉన్న అతన్ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

Updated Date - 2020-08-11T01:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising