ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమ్మతమంటూనే చురకలంటించిన శరద్ పవార్

ABN, First Publish Date - 2020-08-20T17:20:41+05:30

నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. సీబీఐకి పూర్తిగా సహకరిస్తామంటూనే ట్విట్టర్ వేదికగా చురకలంటించారు.


‘‘సీబీఐ దర్యాప్తు అపరిష్కృతంగానే మిగిలిపోతుందని నేను భావించడం లేదు. ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ కేసును సీబీఐ 2014 లో ప్రారంభించింది. ఇంకా ముగియలేదు. దబోల్కర్ కేసు లాగా సుశాంత్ కేసు అవుతుందని భావించడం లేదు’’ అంటూ పరోక్షంగా సీబీఐకి చురకలంటించారు. సుశాంత్ కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగించడాన్ని తాము గౌరవిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం సీబీఐకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని శరద్ పవార్ ప్రకటించారు. 

Updated Date - 2020-08-20T17:20:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising