ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమిపూజను టీవీలో వీక్షించిన మోదీ తల్లి

ABN, First Publish Date - 2020-08-06T00:17:56+05:30

ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో భూమిపూజ చేస్తుండగా ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీ ఆ ఘట్టాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో భూమిపూజ చేస్తుండగా ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీ ఆ ఘట్టాన్ని టీవీలో వీక్షించారు. భూమిపూజ జరుగుతున్నంత సేపు చేతులు జోడించి శ్రద్ధగా తిలకించారు. నూరో సంవత్సరంలోకి అడుగుపెట్టిన హీరోబెన్ మోదీ అహ్మదాబాద్‌లోని తన నివాసం నుంచే ప్రత్యక్ష ప్రసారం ద్వారా భూమిపూజ చూసి పులకించిపోయారు. హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-06T00:17:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising