ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంజాన్ కోసం కాదు.. అమ్మను చూడడానికి వచ్చాడు: నవాజుద్దీన్ సోదరుడి ట్వీట్

ABN, First Publish Date - 2020-05-19T00:10:32+05:30

రంజాన్ పండుగ జరుపుకొనేందుకు నవాజుద్దీన్ సిద్దికీ ముంబై నుంచి యూపీకి వెళ్లారంటూ వార్తలు వచ్చిన విషయం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: రంజాన్ పండుగ జరుపుకొనేందుకు నవాజుద్దీన్ సిద్దికీ ముంబై నుంచి యూపీకి వెళ్లారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన సోదరుడు అయాజుద్దీన్ సిద్దికీనే స్ఫష్టం చేసినట్లు ఆయా వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే దీనిపై ఆయన సోదరుడు షమాస్ సిద్దికీ ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు. నవాజుద్దీన్ రంజాన్ వేడుక జరుపుకొనేందుకు ఇంటికి రాలేదని చెప్పారు. తమ సోదరి ఇటీవల క్యాన్సర్‌తో మరణించినప్పటి నుంచి అమ్మకు ఆరోగ్యం బాగాలేదని, ఆమెను చూసేందుకే నవాజ్ ఇంతదూరం వచ్చాడని చెప్పుకొచ్చారు.  దీనికి సంబంధించి పోలీసుల నుంచి తీసుకున్న పర్మిషన్ లెటర్‌ను కూడా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.




Updated Date - 2020-05-19T00:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising