ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హథ్రాస్ నిందితులకు పాలీగ్రాఫ్ టెస్టులు

ABN, First Publish Date - 2020-11-23T00:01:03+05:30

ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసులో నలుగురు నిందితులను గుజరాత్‌లోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసులో నలుగురు నిందితులను గుజరాత్‌లోని గాంధీనగర్‌కు సీబీఐ అధికారులు ఆదివారంనాడు తీసుకు వచ్చారు. అలీగఢ్ జైలు నుంచి వీరిని గుజరాత్ తీసుకువచ్చారు. వీరికి బ్రెయిన్ మాపింగ్ పరీక్షలతో పాటు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించనున్నారు.


హథ్రాస్‌లో దళిత బాలికపై సెప్టెంబర్ 14న సామూహిక అత్యాచారం జరగడం, తీవ్రగాయాలతో ఢిల్లీలోని సఫ్తర్ జంగ్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ అదేనెల 29న మరణించడం సంచలనం సృష్టించింది. బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా, వారి పరోక్షంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు, జిల్లా యంత్రాంగం దహనక్రియలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును సీబీఐకి అప్పగించగా, సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాల్సిందిగా అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది.

Updated Date - 2020-11-23T00:01:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising