ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశీ ప్రయాణికులపై ప్రత్యేకదృష్టి సారించాం: హర్షవర్థన్‌

ABN, First Publish Date - 2020-03-02T22:38:02+05:30

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని కేంద్రమంత్రి హర్షవర్థన్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విదేశీ ప్రయాణికులపై ప్రత్యేకదృష్టి సారించామన్నారు. 12 దేశాల నుంచి వచ్చేవారికి వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. విమానాశ్రయాలు, ఓడరేవుల దగ్గర వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. 15 ల్యాబ్‌లలో కరోనా వైరస్‌ నమూనాలను పరీక్షిస్తున్నామని హర్షవర్థన్‌ అన్నారు.

Updated Date - 2020-03-02T22:38:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising