ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరిద్వార్ కుంభమేళాకు ప్రత్యేక పాసులు : సీఎం రావత్

ABN, First Publish Date - 2020-09-18T21:29:48+05:30

కరోనా కారణంగా 2021 హరిద్వార్ కుంభమేళా పూర్తి ఆంక్షల మధ్య కొనసాగుతుందని ముఖ్యమంత్రి త్రివేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా కారణంగా 2021 హరిద్వార్ కుంభమేళా పూర్తి ఆంక్షల మధ్య కొనసాగుతుందని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. కుంభమేళాకు అతి కొద్ది మంది భక్తులనే తాము అనుమతిస్తామని స్పష్టం చేశారు. కుంభమేళాకు వచ్చే భక్తులకు ప్రత్యేకమైన పాసులను జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.


కరోనా కారణంగా కుంభమేళాను తక్కువ స్థాయిలో నిర్వహించాలని తాము ప్రతిపాదించామని, ఈ విషయాన్ని పీఠాధిపతులకు, స్వామీజీలకు ఇప్పటికే తాము నివేదించామని అన్నారు. కుంభమేళాకు వచ్చే భక్తులకు ఇలా ప్రత్యేక పాసులు జారీ చేయడం కుంభమేళా చరిత్రలో ఇదే ప్రథమమని త్రివేంద్ర సింగ్  పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-18T21:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising