ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిసర్గ ఎఫెక్ట్.. 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన గుజరాత్

ABN, First Publish Date - 2020-06-03T01:29:07+05:30

నిసర్గ ఎఫెక్ట్.. 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన గుజరాత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: అరేబియా సముద్రంలో 'నిసర్గ' తీవ్ర తుపానుగా మారి, జూన్ 3న దక్షిణ గుజరాత్ తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుజరాత్ రాష్ట్ర సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న 47 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. నిసర్గ తుపాను ప్రభావంతో 47 గ్రామాల నుంచి దాదాపు 20 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికార యంత్రాంగం పేర్కొంది.

Updated Date - 2020-06-03T01:29:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising