ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీకి జీఎస్టీ నిధులు 1055 కోట్లు

ABN, First Publish Date - 2020-12-15T09:17:26+05:30

రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఏడో విడత రూ.6,000 కోట్లను సోమవారం విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఏడో విడత రూ.6,000 కోట్లను సోమవారం విడుదల చేసింది. ఈ నిధుల్లో 23 రాష్ర్టాలకు రూ.5,516.6 కోట్లు, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌, పుదుచ్చేరికి రూ.483.4 కోట్లు, ఏపీకి 1,055.79 కోట్లు, తెలంగాణకు .559.02కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. 

Updated Date - 2020-12-15T09:17:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising