ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు గవర్నర్ పురోహిత్‌కు కరోనా నెగిటివ్

ABN, First Publish Date - 2020-08-15T12:45:58+05:30

తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కరోనా బారి నుంచి కోలుకున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కరోనా బారి నుంచి కోలుకున్నారు. శుక్రవారం రాత్రి గవర్నర్ పురోహిత్ కు జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని తేలింది. గవర్నర్ పురోహిత్ ధైర్యం, సంకల్పం వల్ల కరోనా నుంచి త్వరగా కోలుకున్నారని చెన్నైలోని కావేరి ఆసుపత్రి వైద్యులు చెప్పారు. గవర్నర్ పురోహిత్ కరోనా నుంచి కోలుకొని చురుకుగా ఉన్నారని వైద్యులు చెప్పారు.గతంలో పురోహిత్ కు కరోనా లక్షణాలు పెద్దగా లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లోనే ఉంచి కావేరీ హాస్పిటల్ వైద్య బృందం ఆయనకు చికిత్స అందించింది. తమిళనాడు రాజ్‌భవన్‌లో 84 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. దాదాపు రెండు వారాల క్రితం నుంచే తమిళనాడు గవర్నర్ ఐసోలేషన్‌లో ఉన్నారు. గవర్నర్ ఇంటి వద్ద ప్రతీ రోజు డిస్‌ఇన్‌ఫెక్షన్ డ్రైవ్ కూడా చేపట్టారు. తమిళనాడులో ఇప్పటికే ముగ్గురు మంత్రులు కరోనా బారిన పడి, కోలుకున్నారు. 

Updated Date - 2020-08-15T12:45:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising