ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా భయంతో.. మూగజీవాలను చంపేయాలని ప్రభుత్వం నిర్ణయం!

ABN, First Publish Date - 2020-06-07T19:44:35+05:30

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా భయంతో పదివేల మూగజీవాలను హతమార్చాలని నెదర్లాండ్స్ ప్రభుత్వం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ది హేగ్: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా భయంతో పదివేల మూగజీవాలను హతమార్చాలని నెదర్లాండ్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దేశంలో మింక్‌లను వాటి వెంట్రుకల కోసం పెంచుతారు. వీటికి కరోనా సోకుతున్నట్లు ఇటీవలే తెలిసింది. అలాగే ఈ జీవుల ద్వారా మనుషులకు కరోనా సోకుతోందని గుర్తించిన ప్రభుత్వం.. వైరస్ వ్యాప్తిని నిరోధించడం కోసం వీటిని హతమార్చాలని నిర్ణయించింది. నెదర్లాండ్స్ ప్రభుత్వం రికార్డుల ప్రకారం మింక్‌ల ద్వారా ఇప్పటి వరకూ ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకింది.

Updated Date - 2020-06-07T19:44:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising