ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ 4పై ప్రజల సూచనలు.. కేంద్రానికి పంపిన సర్కారు!

ABN, First Publish Date - 2020-05-16T01:36:43+05:30

లాక్‌డౌన్ 4పై ప్రజల నుంచి సేకరించిన సూచనలు, సలహాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ 4పై ప్రజల నుంచి సేకరించిన సూచనలు, సలహాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన మేరకు లాక్‌డౌన్ 4పై ప్రభుత్వానికి ప్రజల నుంచి 4లక్షలపైగా సూచనలు అందినట్లు సమాచారం. వీటిలో ఎంపిక చేసిన వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు జైన్ వెల్లడించారు. పరిమిత స్థాయిలో బస్సులు, మెట్రోలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరినట్లు ఆయన తెలిపారు. అలాగే 25-50% మాల్స్ తెరవచ్చని, సరి-బేసి విధానంలో దుకాణాలకు అనుమతులివ్వాలని ప్రజలు సూచించారని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలని చెప్పారు.

Updated Date - 2020-05-16T01:36:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising