ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిడతల దాడులు జరగొచ్చు.. 15లక్షలమంది రైతులకు హెచ్చరికలు!

ABN, First Publish Date - 2020-06-03T04:42:20+05:30

దేశంలో అన్నదాతల పాలిట భూతంలా మారిన మిడతల దాడుల గురించి రైతులకు ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్: దేశంలో అన్నదాతల పాలిట భూతంలా మారిన మిడతల దాడుల గురించి రైతులకు ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఒడిసాలో సుమారు 15 లక్షల మంది రైతులకు తాము హెచ్చరికలు పంపామని అధికారులు మంగళవారం వెల్లడించారు. వీరిలో దాదాపు 6.5 లక్షల మందికి వాట్సాప్ మెసేజిలు పంపామని, 8లక్షలమందికిపైగా నేరుగా మెసేజిల ద్వారా హెచ్చరికలు చేశామని వారు చెప్పారు. రాష్ట్రంలోని సుమారు 9జిల్లాల్లోని పొలాలపై మిడతల దాడి జరగవచ్చని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో రానున్న 10రోజుల్లో అప్రమత్తంగా ఉండాలనే ఇలా హెచ్చరికలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2020-06-03T04:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising