ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఔషధం ధరలో 25 శాతానికిపైగా కోత!

ABN, First Publish Date - 2020-07-13T21:28:12+05:30

కరోనా చికిత్సకు వినియోగిస్తున్న ఫెవిపిరావిర్ ఔషధం ధర 27 శాతం మేర తగ్గిస్తున్నట్టు ఫార్మా కంపెనీ గ్లెన్ మార్క్ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు వినియోగిస్తున్న ఫెవిపిరావిర్ ఔషధం ధరను 27 శాతం మేర తగ్గిస్తున్నట్టు ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్ ప్రకటించింది. దీంతో ఒక్కో ట్లాబెట్ ధర రూ. 103 నుంచి రూ. 75కు చేరింది. గ్లెన్‌మార్క్ సంస్థ అధికార వర్గాలకు ఈ మేరకు సమాచారం అందించింది. కరోనా లక్షణాల తీవ్రత తక్కువగా లేక మధ్యస్థాయిలో ఉన్నప్పుడు డాక్టర్లు ఈ ఔషధాన్ని సూచిస్తారన్న విషయం తెలిసిందే.


ఈ ఔషధం తయారీ భారత్‌లోనే చేపడుతున్నామని సంస్థ తెలిపింది. ఈ కారణంగా ధరలో వచ్చిన తగ్గుదలను వినియోగదారులకు బదీలి చేస్తున్నామని పేర్కొంది. తొలిసారి భారత్‌లో ఈ ఔషధాన్ని ప్రవేశ పెట్టిన సమయంలోనూ మీగతా దేశాల ధర  కంటే  ఇక్కడి ధర చాలా చౌక అని సంస్థ తెలిపింది. అయితే తాజాగా నిర్ణయంతో వినియోగదారులకు మరింత మేలు జరగుతుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 

Updated Date - 2020-07-13T21:28:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising