ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లద్దాఖ్‌లో ‘గల్వాన్‌’ అమర జవానుల స్మారకం

ABN, First Publish Date - 2020-10-04T07:35:13+05:30

గల్వాన్‌ ఘర్షణలో అమర జవానుల ప్రాణ త్యాగానికి చిహ్నంగా లద్దాఖ్‌లో స్మారకాన్ని నిర్మించారు. గల్వాన్‌ లోయలో ఈ ఏడాది జూన్‌ 15న దొంగదెబ్బకు తెగబడిన చైనా సైన్యాన్ని అడ్డుకునే క్రమంలో కల్నల్‌ సంతోశ్‌బాబుతో సహా 20 మంది మన సైనికులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 3: గల్వాన్‌ ఘర్షణలో అమర జవానుల ప్రాణ త్యాగానికి చిహ్నంగా లద్దాఖ్‌లో స్మారకాన్ని నిర్మించారు. గల్వాన్‌ లోయలో ఈ ఏడాది జూన్‌ 15న దొంగదెబ్బకు తెగబడిన చైనా సైన్యాన్ని అడ్డుకునే క్రమంలో కల్నల్‌ సంతోశ్‌బాబుతో సహా 20 మంది మన సైనికులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. వారి ధీరత్వానికి గుర్తుగా షయోక్‌-దౌలత్‌బేగ్‌ ఓల్ది రహదారిలో పోస్ట్‌ 120 వద్ద ఆర్మీ దీనిని నిర్మించింది. జాతి కోసం ఆపరేషన్‌ ‘మంచు చిరుత’లో నేలకొరిగిన ‘గాలంట్స్‌ ఆఫ్‌ గల్వాన్‌’ అని కొనియాడుతూ స్మారక ఫలకంపై 20 మంది సైనికుల పేర్లను రాసింది.

Updated Date - 2020-10-04T07:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising