ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నటి ప్రణీత పేరుతో టోకరా

ABN, First Publish Date - 2020-10-14T07:32:18+05:30

ప్రముఖ దక్షిణాది హీరోయిన్‌, ‘అత్తారింటికి దారేది’ ఫేం ప్రణీత సుభాష్‌ పేరిట ఓ కంపెనీ యజమానికి రూ.13.50 లక్షలకు టోకరా వేసిం దో ఘరానా ముఠా. బెంగళూరు హైగ్రౌండ్స్‌ స్టేషన్‌ పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై నుంచి ఈ నెల 6న బెంగళూరుకు వచ్చిన అగంతుకులు ఓ హోటల్‌ లో ఎస్‌వీ గ్రూపు అండ్‌ డెవలపర్స్‌ కంపెనీ చైర్మన్‌ అమరనాథ్‌రెడ్డిని కలిశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నిందితుల కోసం గాలింపు

బెంగళూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ దక్షిణాది హీరోయిన్‌, ‘అత్తారింటికి దారేది’ ఫేం ప్రణీత సుభాష్‌ పేరిట  ఓ కంపెనీ యజమానికి రూ.13.50 లక్షలకు టోకరా వేసిం దో ఘరానా ముఠా. బెంగళూరు హైగ్రౌండ్స్‌ స్టేషన్‌ పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై నుంచి ఈ నెల 6న బెంగళూరుకు వచ్చిన అగంతుకులు ఓ హోటల్‌ లో ఎస్‌వీ గ్రూపు అండ్‌ డెవలపర్స్‌ కంపెనీ చైర్మన్‌ అమరనాథ్‌రెడ్డిని కలిశారు.


నిందితుల్లో వర్షా అనే యువతి తాను ప్రణీత మేనేజర్‌నని పరిచయం చేసుకోవడంతో ఆయన నమ్మారు. నటి ప్రణీతను ఆ కంపెనీ రాయబారిగా ఒప్పందం కుదురుస్తామని నమ్మబలికారు. దీనికి సంబంధించి అగ్రిమెంట్‌ చేయిస్తామని చెప్పడంతో ఆ మేరకు అమరనాథ్‌రెడ్డి వారికి రూ. 13.50 లక్షల నగదు ఇచ్చారు. ఆ తర్వాతి నుంచి వారు ఫోన్‌కు అందుబాటులోకి రాకపోవడంతో మోసం జరిగినట్లుగా భావించిన అమరనాథ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Updated Date - 2020-10-14T07:32:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising