ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రోగులకు చికిత్స చేసేందుకు 4 ఆస్పత్రులకు అనుమతి

ABN, First Publish Date - 2020-08-13T00:32:44+05:30

కరోనా రోగులకు చికిత్స చేసేందుకు 4 ఆస్పత్రులకు అనుమతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనాజి: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నివారణకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవాలో కోవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులు ముందుకొచ్చాయని కేరళ ప్రభుత్వం పేర్కొంది. గోవాలో కోవిడ్-19 వ్యాప్తి తరువాత మొదటిసారిగా, తీరప్రాంతంలోని నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా రోగులకు చికిత్స చేయడానికి అంగీకరించాయని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ ఆస్పత్రులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు కోవిడ్-19 ఆస్పత్రులకు అదనంగా ఉంటాయని సీఎం వెల్లడించారు.


Updated Date - 2020-08-13T00:32:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising