ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్తీ మద్యం తాగి నలుగురి మృతి

ABN, First Publish Date - 2020-11-21T11:15:35+05:30

కల్తీ మద్యం తాగి నలుగురు మరణించిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమీలియా గ్రామంలో వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రయాగరాజ్ (యూపీ): కల్తీ మద్యం తాగి నలుగురు మరణించిన ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమీలియా గ్రామంలో వెలుగుచూసింది.ప్రయాగరాజ్ జిల్లా ఫూల్పూరు పోలీసుస్టేషను పరిధిలోని అమీలియా వద్ద కల్తీ మద్యం తాగి నలుగురు మరణించారని, మరో ఐదుగురిని ఆసుపత్రిలో చేర్చామని ప్రయాగరాజ్ జిల్లా భానుచంద్ర గోస్వామి చెప్పారు. కల్తీ మద్యం శాంపిళ్లను సేకరించి పరీక్షకు పంపించారు. మృతులను పోస్టుమార్టం కోసం తరలించారు. కల్తీ మద్యం విక్రేతలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మెజిస్ట్రేట్ భానుచంద్ర చెప్పారు. కల్తీ మద్యం విక్రయించిన అమీలియా గ్రామానికి అధికారులు హుటాహుటిన వచ్చి తనిఖీలు చేశారు. 

Updated Date - 2020-11-21T11:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising