ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆఫ్ఘనిస్థాన్‌లో మందుపాతర పేలుడు...నలుగురు పౌరుల మృతి

ABN, First Publish Date - 2020-08-13T18:49:23+05:30

ఆఫ్ఘనిస్థాన్‌ దేశంలోని కందహార్ ప్రావిన్సులో గురువారం ఉదయం మందుపాతర పేలుడు ఘటనలో నలుగురు పౌరులు మరణించగా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ (ఆఫ్ఘనిస్థాన్‌) : ఆఫ్ఘనిస్థాన్‌ దేశంలోని కందహార్ ప్రావిన్సులో గురువారం ఉదయం మందుపాతర పేలుడు ఘటనలో నలుగురు పౌరులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. పంజావాయి జిల్లాలో గురువారం జరిగిన మందుపాతర పేల్చివేత ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు, మరో నలుగురు పిల్లలు, ఓ మహిళ, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 9వతేదీన అర్గిస్థాన్ జిల్లాలో జరిగిన మరో పేలుడులో 8 మంది పౌరులు మరణించారు. ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. 

Updated Date - 2020-08-13T18:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising