ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్సీపీలో బీజేపీ మాజీ నేత ఏక్‌నాథ్‌ చేరిక

ABN, First Publish Date - 2020-10-24T08:38:50+05:30

బీజేపీకి బుధవారం రాజీనామా చేసిన ఏక్‌నాథ్‌ ఖడ్సే శుక్రవారం ఎన్సీపీలో చేరారు. అధ్యక్షుడు శరద్‌ పవార్‌ సమక్షంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, అక్టోబరు 23: బీజేపీకి బుధవారం రాజీనామా చేసిన ఏక్‌నాథ్‌ ఖడ్సే శుక్రవారం ఎన్సీపీలో చేరారు. అధ్యక్షుడు శరద్‌ పవార్‌ సమక్షంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌.. ఖడ్సేకు కండువా కప్పారు. ఖడ్సే ఇంతకుముందు రెవెన్యూ శాఖ మంత్రిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. భూకబ్జా ఆరోపణలపై 2016లో నాటి దేవేంద్ర ఫడణవీస్‌ మంత్రివర్గం నుంచి వైదొలిగారు.

Updated Date - 2020-10-24T08:38:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising