ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నితీష్ పార్టీలోకి బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే?

ABN, First Publish Date - 2020-09-26T18:42:15+05:30

బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యూ తీర్థం స్వీకరించనున్నట్లు పట్నా వర్గాల సమాచారం....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పట్నా (బీహార్): బీహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యూ తీర్థం స్వీకరించనున్నట్లు పట్నా వర్గాల సమాచారం. బీహార్ డీజీపీగా తాజాగా పదవీ విరమణ చేసిన గుప్తేశ్వర్ పాండే నితీష్ పార్టీలో చేరనున్నారని భావిస్తున్నారు. శుక్రవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు అయిన నేపథ్యంలో పాండే నితీష్ ను శనివారం కలవడం  విశేషం. మాజీ డీజీపీ పాండే బీహార్ ఎన్నికల్లో ఆ పార్టీ పక్షాన ఎన్నికల బరిలో దిగుతారని ప్రచారం సాగుతోంది. 

Updated Date - 2020-09-26T18:42:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising