ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17 నుంచి భారత్‌, లండన్‌ మధ్య విమానాలు

ABN, First Publish Date - 2020-08-08T08:29:27+05:30

దేశంలోని నాలుగు నగరాలు, లండన్‌ మధ్య ఆగస్టు 17వ తేదీ నుంచి విమానాలు నడపనున్నట్టు బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ శుక్రవారం వెల్లడించింది. భారత ప్రభుత్వంతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం మేరకు ఈ సర్వీసులను నడుపుతున్నట్టు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలోని నాలుగు నగరాలు, లండన్‌ మధ్య ఆగస్టు 17వ తేదీ నుంచి విమానాలు నడపనున్నట్టు బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ శుక్రవారం వెల్లడించింది. భారత ప్రభుత్వంతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం మేరకు ఈ సర్వీసులను నడుపుతున్నట్టు పేర్కొంది. ఢిల్లీ, ముంబై నుంచి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి వారంలో ఐదు విమానాలు నడపనున్నట్టు కం పెనీ తెలిపింది. అలాగే హీత్రూ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌, బెంగళూరుకు వారంలో నాలుగు విమానాలు రానున్నాయని పేర్కొంది. హోం వ్య వహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా విమాన సర్వీసు లు ఉంటాయని తెలిపింది. విమానాల్లో కేబిన్‌ క్రూ పీపీఈ కిట్లను ధరిస్తార ని, ప్రయాణికులతో తక్కువ సంబంధం ఉండే విధంగా నూతన ఆహార సే వను అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొంది.   


Updated Date - 2020-08-08T08:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising