ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రలో ఐదుగురు నక్సల్స్‌ హతం

ABN, First Publish Date - 2020-10-19T06:29:18+05:30

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఐదుగురు నక్సల్స్‌ను పోలీసులు హతమార్చారు. జిల్లాలోని కోస్మి-కిస్నేలీ అడవుల్లో పోలీసులు ఆదివారం కూంబింగ్‌ నిర్వహిస్తుండగా నక్సల్స్‌ కాల్పులు జరిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్‌, అక్టోబరు 18: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఐదుగురు నక్సల్స్‌ను పోలీసులు హతమార్చారు. జిల్లాలోని కోస్మి-కిస్నేలీ అడవుల్లో పోలీసులు ఆదివారం కూంబింగ్‌ నిర్వహిస్తుండగా నక్సల్స్‌ కాల్పులు జరిపారు. పోలీసులు కూడా దీటుగా బదులిచ్చారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి.

అనంతరం ఘటనా స్థలం నుంచి నక్సల్స్‌ పారిపోయారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ఐదుగురు నక్సల్స్‌ మృతి చెందినట్లు గుర్తించారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అడవిలో నక్సల్‌ వ్యతిరేక ఆపరేషన్‌ను పోలీసులు తీవ్రం చేశారు.


Updated Date - 2020-10-19T06:29:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising