ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యసిబ్బందిపై రాళ్లు రువ్విన ఐదుగురికి కరోనా

ABN, First Publish Date - 2020-04-22T03:30:11+05:30

కరోనా పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యసిబ్బందిపై పలుప్రాంతాల్లో దాడులు జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొరాదాబాద్: కరోనా పోరులో ముందుండి పోరాడుతున్న వైద్యసిబ్బందిపై పలుప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఇలాగే ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో కరోనాతో మరణించిన ఓ వ్యక్తి కుటుంబాన్ని క్వారంటైన్‌కు తరలించడానికి వెళ్లిన వైద్యసిబ్బంది, పోలీసుల బృందాలపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఈ ఐదుగురికి చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ఈ విషయాన్ని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎమ్‌సీ గార్గ్ వెల్లడించారు.

Updated Date - 2020-04-22T03:30:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising