ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీలో అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి

ABN, First Publish Date - 2020-05-19T00:52:38+05:30

ఉదయం 10 గంటలకు సంభవించిన ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రంగుల దుకాణం సహా మరోక గోడౌన్‌లో మంటలు చెలరేగాయి’’ అని పశ్చిమ గ్వాలియర్ అడిషనల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సోమవారం సంభవించిన అగ్నిప్రమాదొంలో ఏడుగురు మరణించారు. నగరంలోని మూడు అంతస్తులు ఉన్న ఓ రంగుల దుకాణంలో కింది అంతస్తులో ఈ ప్రమాదం సంభవించింది. కాగా మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు కాగా నలుగురు మహిళలని పోలీసులు తెలిపారు. వీరంతా భవనంలోని రెండవ అంతస్తులో నివాసం ఉంటున్నవారు.


‘‘ఉదయం 10 గంటలకు సంభవించిన ఈ ప్రమాదంలో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రంగుల దుకాణం సహా మరోక గోడౌన్‌లో మంటలు చెలరేగాయి’’ అని పశ్చిమ గ్వాలియర్ అడిషనల్ ఎస్పీ సతేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.


మంటలు భవనానికి ప్రధాన ద్వారంలో చెలరేగడంతో ఇంట్లో ఉన్నవారికి బయటికి వెళ్లే మార్గం దొరకలేదని స్థానికులు అన్నారు. ఘటనా స్థలానికి పది ఫైర్ టెండర్లు చేరకుని మంటల్ని ఆర్పేశాయి.

Updated Date - 2020-05-19T00:52:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising